ది. 11-03-2018 న సంఘముచే ఆంధ్ర ప్రదేశ్ అన్ని ప్రాంతములలోని ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్, ఫార్మసీ వగైరా కోర్సులలో చదువుచున్న అన్ని కులములలోని 100 మంది పేద విద్యార్థినులకు మెరిట్ ఆధారముగా ఒక్కొక్కరికి రూ. 5,000/- ల చొప్పున విరాళముగా ఈ దిగువనుదహరించిన వివరముల ప్రకారం చెల్లించబడినవి.
Click here to Download Scholarship Application form
List of Selected Candidates for the Scholarship